Home / ANDHRAPRADESH / వైఎస్‌ జగన్‌ 181వ రోజు పాదయాత్ర..!

వైఎస్‌ జగన్‌ 181వ రోజు పాదయాత్ర..!

ఏపీ ప్రతి పక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్‌ జగన్‌ మంగళవారం ఉదయం యర్రాయిచెరువు శివారు నుంచి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెల్పూరు మీదుగా వీరభద్రపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమవుతోంది. అక్కడి నుంచి తణుకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. అనంతరం జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు. ప్రజాసమస్యలు తెలుసుకంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జగన్ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు జననేత 2,248.2 కిలో మీటర్ల దూరం నడిచారు.

కర్నూలు జిల్లాలో అరాచకం.. మహిళ జాకెట్‌ చింపి చితకబాదిన..టీడీపీ నేతలు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat