ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ శాతం ఎక్కువగా పెరగడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో “ చిత్తూరు”జిల్లాలో..దరువు ఛానెల్ నిర్వహించిన సర్వేలో చాలా ఆశ్యర్చకర ఫలితాలు వెలువడ్డాయి. చిత్తూరు జిల్లాలోని ఏఏ నియోజక వర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో క్రింద చూడండి
తిరుపతి : వైసీపీ
శ్రీకాళహస్తి : టీడీపీ
సత్యవేడు : వైసీపీ
నగరి : వైసీపీ
తంబళ్లపల్లి : వైసీపీ
పీలేరు : వైసీపీ
మదనపల్లి : వైసీపీ
పుంగనూరు : వైసీపీ
చంద్రగిరి : వైసీపీ
గంగాధర నెల్లూరు : వైసీపీ
చిత్తూరు : వైసీపీ
పూతలపట్టు : వైసీపీ
పలమనేరు : వైసీపీ
కుప్పం : టీడీపీ
మొత్తం : 14
వైసీపీ : 13
టీడీపీ : 1
జనసేన : 0
