Home / ANDHRAPRADESH / విశాఖ తీరానికి సముద్ర ‘బాహుబలి’

విశాఖ తీరానికి సముద్ర ‘బాహుబలి’

ప్ర‌పంచంలోనే రెండో అతి పెద్ద నౌక విశాఖ సాగ‌ర తీరానికి చేరింది. 277 మీట‌ర్ల పొడ‌వు క‌లిగిన ఈ నౌక‌లో ఒకేసారి 65వేల ట‌న్నుల స‌రుకును ర‌వాణా చేయ‌వ‌చ్చు. లైబీరేబియాకు చెందిన ఈ నౌక 2004 నుంచి సేవ‌లు అందిస్తోంది. విశాఖ కంటైన‌ర్ టెర్మ‌న‌ల్ బెర్త్‌లో ఈ నౌక నుంచి స‌రుకును ఎగుమ‌తి, దిగుమ‌త చేశారు. ఈ షిప్ విశాఖ తీరానికి రావ‌డం ఇటీవ‌ల కాలంలో ఇది రెండో సారి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat