Home / 18+ / ఫిరాయింపు ఎమ్మెల్యే కారు ఢీకొని దంపతుల దుర్మరణం

ఫిరాయింపు ఎమ్మెల్యే కారు ఢీకొని దంపతుల దుర్మరణం

అతివేగం ప్రమాదకరం….ఇది ఎక్కడైనా చూసారా? ప్రతి వాహనంపై ఇదే ఉంటుంది…కాని దినిని ఎవరు పాట్టించారు,కాగా మితిమీరిన వేగంతో ప్రయాణించి ప్రమాదాలు కొనితేచ్చుకుంటారు.నిన్న హరికృష్ణ గారు కారు ప్రమాదంలో మరణించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఆ సంఘటన జరిగిన గంటల్లోనే మరొక ప్రమాదం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు తన వాహనంలో విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళుతుండగా, కేసరపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది.ద్విచక్రవాహనంపై వస్తున్న హరినారాయణరెడ్డి, సీతామహాలక్ష్మి దంపతులను ఎమ్మెల్యే వాహనం వేగంగా ఢీ కొందని చెబుతున్నారు.సీతామహాలక్ష్మీ అక్కడికక్కడే చనిపోగా, నారాయణరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.ఎమ్మెల్యే కారు అతివేగంగా నడపడం కారణంగానే రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.అతివేగమే ఇ నిండు ప్రాణాలను బలితీసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే రామారావును తన గన్ మెన్ బయటకు తీసి ఆటోలో ఎక్కించి విమానాశ్రయానికి పంపించారని సమాచారం.పోతుల రామారావు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచి తెలుగుదేశంలోకి పిరాయించిన ఎమ్మెల్యే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat