వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు, నారాలోకేష్ పై సంచలనమైన ట్వీట్ చేశారు. “అధికారులను బెదిరించడానికి, కౌంటింగ్ రోజు అక్రమాలకు పాల్పడేందుకే చంద్రబాబు తనదే ఘన విజయం అని గంతులేస్తున్నారు . టీడిపీకి ప్రతిపక్ష హోదా దక్కితే గొప్ప. ఓడిపోతాడు కాబట్టే లోకేశ్ ను ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా పోటీకి దింపారు. ఇవిఎంలపై పోరాటం ఎంత వరకొచ్చిందో? అంటూ ట్వీట్ చేశారు”. ప్రస్తుతం ఈ ట్వీట్ ఏపీలో హల్ చల్ చేస్తుంది. మంగళగిరిలో నారాలోకేష్ గెలుపై కోట్ల రుపాయాలు బెట్టింగ్ కూడ జరుగుతందని కొన్ని పత్రికలు తెలిపాయి. అయితే ఇప్పుడు ఆ బెట్టింగ్ దారులు కూడ బయపడిపోతున్నట్లు తెలుస్తుంది. అనవసరంగ గెలుపుపై బెట్టింగ్ వేశాం డబ్బులు పాయా , పరువు పాయా అని బాధపడుతున్నరంట. అంతేకాదు అప్పుడు గెలుపుపై వేసినవారే ఇప్పుడు ఓడిపాతారని బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు సమచారం.
అధికారులను బెదిరించడానికి, కౌంటింగ్ రోజు అక్రమాలకు పాల్పడేందుకే చంద్రబాబు తనదే ఘన విజయం అని గంతులేస్తున్నారు . టీడిపీకి ప్రతిపక్ష హోదా దక్కితే గొప్ప. ఓడిపోతాడు కాబట్టే లోకేశ్ ను ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా పోటీకి దింపారు. ఇవిఎంలపై పోరాటం ఎంత వరకొచ్చిందో?
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 3, 2019