Home / ANDHRAPRADESH / మలేషియాలో ఒక్కచోట సమావేశమై జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రవాసాంధ్రులు

మలేషియాలో ఒక్కచోట సమావేశమై జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రవాసాంధ్రులు

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెల 29వ తేదీన వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తికానున్న సందర్భంగా మలేషియాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు ఒక్కచోట సమావేశమై ఆయనకు అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ దేవుడు శక్తిని ప్రసాదించాలని మలేషియాప్రవాసాంధ్రుల ప్రార్ధిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో మలేషియాలో నివసిస్తున్న తిప్పరాజు రేవంత్‌, విజయ్‌ భాస్కర్‌, మహేష్‌ బాబు, విష్ణు, వాసు, కిరణ్ వైటిఎస్, హర్ష, మురళీదర్, ముకేశ్, సాంబ, కోటిలు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat