కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ” ఆత్మగౌరవం ” అనే నినాదంతో తెలుగు గడ్డపై పుట్టిన ఎన్టీఆర్ తెలుగు దేశంపార్టీని స్థాపిస్తే .. టీడీపీ తో… హస్తం పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని తెలుగు ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు . కష్టార్జితంతో పార్టీ పెట్టి గుర్తింపు తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ బ్రతికి ఉంటే తట్టుకోలేక మరోసారి మరణించే వాడేమో అంటున్నారు. ఇటివల్లనే భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నా పెట్టుకుంటుందంటూ వచ్చిన వార్తలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ అదే జరిగితే నేను ఉరి వేసుకోవడానికి సిద్ధం.. ఇది నా వ్యక్తిగతం కాదు.. పార్టీ తరపునే చెప్తున్నా అని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఏపీలో ఇప్పుడు టీడీపీపై తీవ్రంగా మండిపడుతున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఏ గతి పట్టిందో అందరికి తెలుసు…మళ్లీ ఇప్పుడు టీడీపీ పోత్తు పెట్లుకుంటే వచ్చే ఎన్నికల్లో అదే గతి పడుతుందని కొందరు హెచ్చిరిస్తున్నారు. ఒక్కటి అంటే ఒక్కటి సీటు కూడ గెలవలేదు కాంగ్రెస్స్..మరి అలాంటి పార్టీలో పోత్తు పెట్లుకుంటే టీడీపీ కూగ అత్యతం దారుణంగా ఓటమీ ఖాయం అంటున్నారు సీనియర్ రాజకీయ విశ్లేశకులు.
