Home / ANDHRAPRADESH / ఎస్వీ బాలమందిరం విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి.. టీటీడీ చైర్మన్

ఎస్వీ బాలమందిరం విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి.. టీటీడీ చైర్మన్

తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎస్వీ బాలమందిరం విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లో నడుస్తున్న ఎస్ వి బాలమందిరాన్ని వైవీ సుబ్బారెడ్డి సందర్శించారు. అక్కడి విద్యార్ధులతో కాసేపు ముచ్చటించారు. భోజన వసతి, ఆహార నాణ్యత స్వయంగా పరిశీలించారు. పిల్లలకు మంచి ఆహారం పెట్టాలని సిబ్బందికి సూచించారు. విద్యార్ధులంతా శ్రద్ధగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని కోరారు. భక్తి శ్రద్ధలతోపాటు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. ఆయనతోపాటు టీటీడీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat