తూర్పుగోదావరి జిల్లా ఖర్చులు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగింది. దాదాపుగా మూడు వందల అడుగుల లోతులో కూరుకుపోయిన ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత సత్యం బృందం వెలికి తీసింది. అది బ్రూట్ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అప్పుడే ప్రకటించింది. అయితే సాధారణంగా ప్రభుత్వాలు ప్రకటించే ఎక్స్గ్రేషియా లకు ఇచ్చే సొమ్ముకు అవి జారీ చేసే సమయానికి ఏమాత్రం పొంతన ఉండదు. ఏళ్ల తరబడి సాగదీసి ఎంతోకొంత ముట్టచెబుతారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు చెప్పిన హామీ మేరకు అతి తక్కువ రోజుల్లోనే ఆ కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా సాయం అందించేందుకు సన్నాహాలు చేయడం ఇక్కడ గొప్ప విషయం.
