Home / ANDHRAPRADESH / దేశంలో ఎక్కడా లేని విధంగా జూనియర్ న్యాయవాదులకు సీఎం జగన్ ఆర్థికసాయం

దేశంలో ఎక్కడా లేని విధంగా జూనియర్ న్యాయవాదులకు సీఎం జగన్ ఆర్థికసాయం

దేశంలో ఎక్కడా లేని విధంగా మెుట్ట మొదటి సారి జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇచ్చే విధానాన్నిముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిఎమ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయవాదుల దినోత్సవ సందర్బంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి సంబందించిన సమాచారాన్నితెలుసుకునేందుకు వెబ్ సైట్ ను కూడా ఆవిష్కరించారు. న్యాయవాది వృత్తిలో స్థిర పడేవరకు గరిష్టంగా 3 సంవత్సరాల వరకు నెలకు రూ.5000 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 2016 తరువాత ఉత్తీర్నులైనవారికి ఈ పథకం వర్తిసుందని ప్రభుత్వం తెలియజేసింది. న్యాయవాదుల సంక్షేమ నిథికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ దన్యవాదాలు తెలియజేసారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat