టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,నవ్యాంధ్ర శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహాత్య కేసు గురించి హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.కోడెల శివప్రసాదరావు ఆత్మహాత్య చేసుకునేంత పిరికివాడు కాదు.
ఆయన అంటే మాకు ఎంతో ఆభిమానం. మా అభిమాన నాయకుడు ఆత్మహాత్య చేసుకున్నాడంటే మేము నమ్మలేకపోతున్నాము. కోడెలను ఎవరో కావాలని వేధించి. వేధించి మరి చనిపోయేలా చేశారు.
కోడెల మృతిలో కొడుకు శివరామ్ పాత్ర కూడా ఉండోచ్చు. అందుకే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని కోడెల అభిమాని ఒకరు హైకోర్టులో ప్రజావ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ అవసరంలేదని ఫిటిషన్ ను కోట్టివేసింది.దీంతో ముందు నుంచి కోడెల ఆత్మహాత్య కేసును సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తోన్న టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు,టీడీపీ నేతలకు బిగ్ షాక్ లాంటిది ఇది.